ముంబయి విమానాశ్రయంలో బంగారం పట్టివేత
- April 05, 2019ముంబయి : ముంబయి విమానాశ్రయంలో బంగారం పట్టుబడింది. చెప్పుల్లో పెట్టి బంగారు బిస్కెట్లను అక్రమంగా రవాణా చేస్తుండగా అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ముంబయి విమనాశ్రయంలో శుక్రవారం ఈ ఘటన చేసుకుంది. అమెరికా నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీ చేసింది. దీంతో సదరు నిందితుడి వద్ద నుంచి రూ. 11 లక్షల విలువైన 381 గ్రాముల బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెప్పుల్లో బంగారం బిస్కెట్లను అక్రమ రవాణా చేస్తుండడంపై అధికారులు ఆశ్చర్యపోయారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..