ముంబయి విమానాశ్రయంలో బంగారం పట్టివేత
- April 05, 2019ముంబయి : ముంబయి విమానాశ్రయంలో బంగారం పట్టుబడింది. చెప్పుల్లో పెట్టి బంగారు బిస్కెట్లను అక్రమంగా రవాణా చేస్తుండగా అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ముంబయి విమనాశ్రయంలో శుక్రవారం ఈ ఘటన చేసుకుంది. అమెరికా నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీ చేసింది. దీంతో సదరు నిందితుడి వద్ద నుంచి రూ. 11 లక్షల విలువైన 381 గ్రాముల బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెప్పుల్లో బంగారం బిస్కెట్లను అక్రమ రవాణా చేస్తుండడంపై అధికారులు ఆశ్చర్యపోయారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..