ఎప్పుడప్పుడా అని చూస్తున్న హైదరాబాద్ జేఎన్టీయూ ప్లైఓవర్ ప్రారంభం
- April 07, 2019
నగరవాసులు ఎప్పుడప్పుడా అని చూస్తున్న హైదరాబాద్ జేఎన్టీయూ ప్లైఓవర్ ప్రారంభమైంది. మలేషియన్ టౌన్షిప్ రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి జేఎన్టీయూ వరకు నిర్మించిన ప్లై ఓవర్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్లై ఓవర్ ప్రారంభించాలని నగరవాసుల డిమాండ్ మేరకు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా ప్లై ఓవర్ను ప్రారంభించారు. 1.20 కిలో మీటర్ల పోడవు ఉన్న ఈ ప్లైఓవర్ను 97 కోట్ల వ్యయంతో నిర్మించారు.
లక్షలాది వాహనాలు ప్రయాణించే ఈ మార్గంలో నిర్మాణం పూర్తయినప్పటికీ ఇంకా ప్రారంభానికి నోచుకోకపోవడంతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను సామాజిక మాద్యమాల ద్వారా నెటిజన్లు ఫిర్యాదు చేశారు. నిజాంపేట్, ప్రగతి నగర్, కూకట్ పల్లి నుంచి హైటెక్ సిటీకి ఇరువైపుల రోజుకు దాదాపు లక్షా అరవై వేల వావానాలు ప్రయాణిస్తున్నాయి . ఎట్టకేలకు ప్లైఓవర్ ప్రాంరంభం కావడంతో కూకట్పల్లి రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి మలేషియన్ టౌన్ షిప్ మీదుగా హైటెక్ సిటీకి వెళ్లే లక్షలాది మంది నగరవారసులు సాఫీగా , సులభంగా ప్రయాణం చేసేందుకు వీలయింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







