రమదాన్ పండుగ..సౌదీ యువరాజు తియ్యటి కానుక
- April 11, 2019
రియాద్: రమదాన్ పండుగ సందర్భంగా సౌదీ యువరాజు ఓ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 43 దేశాలకు సమృద్ధిగా పోషకాలు కలిగిన ఖర్జూర పండ్లను బహుమతిగా పంపనున్నారని అధికారులు తెలిపారు. దాదాపు 6500 టన్నుల ఖర్జూరలను ఇప్పటికే సిద్ధం చేసినట్లు వారు చెబుతున్నారు. రమదాన్ పండుగ కోసం ఉపవాస దీక్ష చేపట్టేవారికి ఈ పండ్లు ఎంతో ఉపయోగకరమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఖర్జూరలను పంచే కార్యక్రమం దశలవారిగా చేపట్టనున్నారు. మొదటి దశలో 4వేల టన్నుల ఖర్జూరలను 14 దేశాలకు పంపినున్నట్లు అధికారులు తెలిపారు. రెండో దశలో మిగిలిన 2500 టన్నుల ఖర్జూరలను 29 దేశాలకు పంపించనున్నామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







