కొత్త చట్టంపై కేసీఆర్ సమీక్ష
- April 13, 2019తెలంగాణ:ఎన్నికలు ముగియగానే పాలనపై దృష్టి సారించారు సీఎం కేసీఆర్. శుక్రవారం ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం..కొత్త మున్సిపల్ చట్టంపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించటంతో పాటు అవినీతి నిర్మూలనే లక్ష్యంగా కొత్త చట్టం ఉండాలని సీఎం సూచించారు. ఫేస్ బుక్ లో ఓ రైతు ఆవేదనను విని.. స్వయంగా కేసు పరిష్కారానికి కృషి చేసిన సీఎం.. భూవివాదలు లేకుండా కొత్త చట్టం తీసుకురాబోతున్నట్లు పలుమార్లు ప్రకటించారు. పోలింగ్ ముగియటంతో మున్సిపల్ చట్టంపై కసరత్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్