కొత్త చట్టంపై కేసీఆర్ సమీక్ష
- April 13, 2019
తెలంగాణ:ఎన్నికలు ముగియగానే పాలనపై దృష్టి సారించారు సీఎం కేసీఆర్. శుక్రవారం ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం..కొత్త మున్సిపల్ చట్టంపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించటంతో పాటు అవినీతి నిర్మూలనే లక్ష్యంగా కొత్త చట్టం ఉండాలని సీఎం సూచించారు. ఫేస్ బుక్ లో ఓ రైతు ఆవేదనను విని.. స్వయంగా కేసు పరిష్కారానికి కృషి చేసిన సీఎం.. భూవివాదలు లేకుండా కొత్త చట్టం తీసుకురాబోతున్నట్లు పలుమార్లు ప్రకటించారు. పోలింగ్ ముగియటంతో మున్సిపల్ చట్టంపై కసరత్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!









