1500 మందికి పైగా వలసదారుల అరెస్ట్, డిపోర్టేషన్
- April 17, 2019
మస్కట్: 750 మందికి పైగా వలస కార్మికుల్ని డిపోర్ట్ చేయడం జరిగిందనీ, 859 మందికి పైగా వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగిందనీ, ఒమన్ లేబర్ చట్టాల్ని ఉల్లంఘించినందుకు వీరిపై చర్యలు తీసుకోవడం జరిగిందని మినిస్ట్రీ ఆఫ్ మేన్పవర్ వెల్లడించింది. ఏప్రిల్ 7 నుంచి 13 మధ్య ఈ అరెస్టులు జరిగినట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఉల్లంఘనుల్లో 278 మంది ఫ్రీలాన్స్ వర్కర్స్ కాగా, 561 మంది నిరుద్యోగులు, 65 మంది డాక్యుమెంట్లు లేని కార్మికులు. మస్కట్ పరిధిలో అత్యధికంగా 566 అరెస్టులు జరిగాయి. మొత్తం 788 మందిని డిపోర్ట్ చేసినట్లు మినిస్ట్రీ అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







