కువైట్లో వలసదారులకు హెల్త్ ఫీజు పెంపు
- April 18, 2019
కువైట్ సిటీ: మినిస్టర్ ఆఫ్ హెల్త్ షేక్ డాక్టర్ బస్సెల్ అల్ సభా, పబ్లిక్ హాస్పిటల్స్ని సందర్శించే పేషెంట్లకు కాజువాల్టీ ఫీజును 5 కువైటీ దినార్స్ నుంచి 10 కువైటీ దినార్స్కి పెంచుతూ మినిస్టీరియల్ డెసిషన్ని జారీ చేశారు. క్యాజువాలిటీ యూనిట్స్లో ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మినిస్ట్రీ వివరించింది. ముందుగా తమ సమీపంలోని క్లినిక్స్లో మాత్రమే పేషెంట్స్ సందర్శించి, అవసరమైనప్పుడు ఆసుపత్రికి వచ్చేలా ఈ కొత్త నిర్ణయం తోడ్పడుతుందని మినిస్ట్రీ పేర్కొంది. ఇదిలా వుంటే, టీనేజర్స్ ఆరోగ్యానికి సంబంధించి నేషనల్ స్ట్రేటజీ తయారు చేసేందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని మినిస్టర్ నిర్ణయించారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ హెల్త్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ ఆఫ్ సోషల్ హెల్త్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ ఆఫ్ కువైట్ సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఇందులో మెంబర్స్గా వుంటారు. రాపోటర్గా డైరెక్టర్ ఆఫ్ పిడియాట్రిక్ డిపార్ట్మెంట్స్ బోర్డ్ వ్యవహరిస్తారు.
తాజా వార్తలు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..







