రెసిడెన్సీ చట్ట ఉల్లంఘన: మేనేజర్కి 53,000 దిర్హామ్ల జరీమానా
- April 23, 2019యూ.ఏ.ఈ:తాను పనిచేస్తున్న కంపెనీ స్పాన్సర్షిప్ కింద మాజీ ఎంప్లాయీ ఒకర్ని యూఏఈలో వుంచేందుకు ప్రయత్నించినందుకుగాను ఓ కంపెనీ మేనేజర్కి న్యాయస్థానం 50,000 దిర్హామ్ల జరీమానా విధించింది.అబుదాబీ ఫెడరల్ సుప్రీమ్ కోర్ట్ ఈ మేరకు కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ ఇచ్చిన తీర్పుని సమర్థించింది. రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనకు సహకరించినందుకుగాను మరో 3,000 దిర్హామ్ల జరీమానా విధించింది న్యాయస్థానం. ఎమిరేటీ చట్టాన్ని ఉల్లంధించడం, అలా ఉల్లంఘించిన వ్యక్తికి సాయపడటం తదిర కేసులు నిందితుడిపై మోపబడ్డాయి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..