కాంపౌండ్ పూల్లో మునిగి చిన్నారి మృతి
- April 24, 2019దుబాయ్:మూడేళ్ళ బాలిక తాను నివసిస్తున్న రెసిడెన్షియల్ కాంపౌండ్లోనే వున్న స్విమ్మింగ్ పూల్లో పడి ప్రాణాలు కోల్పోయింది. అల్ బర్షాలో ఈ గటన చోటు చేసుకుంది. తన సోదరులు ఇద్దరూ స్కూల్కి వెళ్ళడంతో బాలిక, స్విమ్మింగ్ పూల్ వద్ద ఆడుకుంటూ వున్న సందర్భంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే తండ్రి గెరార్డ్, ఇంట్లోనే వున్నారు ఘటన జరిగిన సమయంలో. పనిచేసుకుంటూ బిజీగా వున్న ఆయన ఒక్కసారిగా తన కూతురు కన్పించకపోవడంతో కలత చెందారు. అయితే, ఆమె నీటిలో మునిగిపోవడాన్ని గుర్తించి, వెంటనే బయటకు తీశారు. తక్షణం ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండాపోయింది. పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని దుబాయ్ పోలీస్, తల్లిదండ్రులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ