రమదాన్: 500కి పైగా కన్స్యుమర్ గూడ్స్ ధరల తగ్గింపు
- April 26, 2019దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ ఇండస్ట్రీ, 500కి పైగా కమోడిటీస్ ధరల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పవిత్ర రమదాన్ నేపథ్యంలో ఈ ధరల తగ్గింపుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రముఖ సూపర్ మార్కెట్స్తో కలిసి తీసుకున్న ఈ నిర్ణయం నేపథ్యంలో ధరలు నేటి నుంచి తగ్గుతాయి. ఈ తగ్గుదల రమదాన్ పూర్తయ్యేవరకు అమల్లో వుంటుంది. తగ్గిన ధరల ప్రకారం బలాద్నా మిల్క్ 1 లీటర్ 5 ఖతారీ రియాల్స్కి దొరుకుతుంది. 800 గ్రాముల అల్ వహా ఫ్రశ్రీష్ చికెన్ 13.25 ఖతారీ రియాల్స్. ఫ్రోజెన్ హోల్ చికెన్ 1 కిలో 11 ఖతారీ రియాల్స్. పంజాబీ గార్డెన్ బాస్మతీ రైస్ 29 ఖతారీ రియాల్స్కి ఐదు కేజీలు లభ్యమవుతాయి. రమదాన్ సందర్భంగా కమోడిటీస్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సప్లయర్స్తో కమ్యూనికేట్ చేసినట్లు మినిస్ట్రీ వివరించింది.
తాజా వార్తలు
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు
- భారత్-ఒమన్ మధ్య పెరిగిన విమాన ఛార్జీలు..!
- కువైట్ లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం
- ఏపీలో 9.05 శాతం..తెలంగాణలో 9.51 శాతంగా పోలింగ్ నమోదు
- సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలు విడుదల..
- ఏపిలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..