కర్ణాటక లో హై అలర్ట్
- April 27, 2019బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు, మైసూర్ నగరాలకు హై అలర్ట్ను ప్రకటించారు. శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల అనంతరం కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు ఈ రెండు నగరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సున్నిత ప్రాంతాల్లో, మతసంబంధ ప్రదేశాల్లో, మార్కెట్లు, మాల్స్, మల్టీపెక్స్లు, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, రద్దీ ప్రదేశాల్లో అదనపు బలగాలను మోహరించినట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ టీ. సునీల్ కుమార్ తెలిపారు. అదేవిధంగా హోటళ్లు, పబ్స్, రెస్టారెంట్లు, మ్యారేజ్ ఫంక్షన్హాల్స్, మల్టీ కాంప్లెక్స్లు, సూపర్ మార్కెట్ల నిర్వాహాకులను తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు