కర్ణాటక లో హై అలర్ట్
- April 27, 2019
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు, మైసూర్ నగరాలకు హై అలర్ట్ను ప్రకటించారు. శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల అనంతరం కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు ఈ రెండు నగరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సున్నిత ప్రాంతాల్లో, మతసంబంధ ప్రదేశాల్లో, మార్కెట్లు, మాల్స్, మల్టీపెక్స్లు, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, రద్దీ ప్రదేశాల్లో అదనపు బలగాలను మోహరించినట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ టీ. సునీల్ కుమార్ తెలిపారు. అదేవిధంగా హోటళ్లు, పబ్స్, రెస్టారెంట్లు, మ్యారేజ్ ఫంక్షన్హాల్స్, మల్టీ కాంప్లెక్స్లు, సూపర్ మార్కెట్ల నిర్వాహాకులను తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







