'కామినేని' ఆస్పత్రిలో మూడు రోజులు ఉచిత వైద్యసేవలు
- April 27, 2019
హైదరాబాద్:కింగ్కోఠిలోని కామినేని ఆస్పత్రిలో మూడు రోజుల పాటు ఓపీ సేవల్లో ఎలాంటి రుసుము లేకుండా వైద్యసేవలు అందిస్తున్నామని కామినేని ఆస్పత్రి డైరెక్టర్, సీనియర్ గైనకాలజిస్టు డాక్టర్ వసుంధర కామినేని తెలిపారు. ఆస్పత్రిలో సాయంత్రం వేళల్లో సేవలకు శుక్రవారం ఆమె శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కామినేని ఆస్పత్రి పరిసరాల్లో ఉన్న వారికి సాయంత్రం వేళల్లో వైద్యసేవలు అందక ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని స్థానికులు, రోగులు తమ దృష్టికి తీసుకు రాగా.. ఈ మేరకు సేవలను ప్రారంభించామన్నారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు సాయంత్రం 6 గంటల నుంచి 8 వరకు ఈ వైద్యసేవలను రోగులకు అందిస్తామన్నారు. ఇందులో కార్డియాలజీ, న్యూరాలజీ, యురాలజీ, జనరల్ మెడిసిన్స్, జనరల్ సర్జరీ, పిల్లల విభాగాలకు సంబంధించిన వైద్య సేవలందిస్తామని ఆమె వివరించారు.
తాజా వార్తలు
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!







