4 గంటల్లో 17 టన్నుల డేట్స్ విక్రయం
- April 27, 2019
ఖతార్: సౌక్ వకిఫ్లోని లార్జ్ టెంట్లో జరుగుతున్న ఎగ్జిబిషన్ 3 వేల మందికి పైగా సందర్శకులతో తొలి రోజున కిటకిటలాడిందని మినిస్ట్రీ పేర్కొంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ తాకిడి కన్పించింది. రెండో రోజు కూడా అదే స్థాయిలో సందర్శకులు కన్పించారు. మే 4 వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. ఒమన్, కువైట్, జోర్డాన్, పాలస్తీన్, ఇరాన్ మరియు నార్త్ ఆఫ్రికా ఇతర దేశాల నుంచి పలు రకాలైన డేట్స్ ఇక్కడ ప్రధాన ఆకర్షనగా నిలుస్తున్నాయి. 150 లోకల్ మరియు ఇంటర్నేషనల్ ఎగ్జిబిటర్స్, తొమ్మిది దేశాల నుంచి ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కేవలం నాలుగు గంటల్లో 17 టన్నుల డేట్స్ విక్రయం జరిగినట్లు నిర్వాహకులు తెలపిఆరు. కాగా, ఖతార్ డేట్ ప్రొడక్షన్ ఈ ఏడాది 29,000 టన్నులకు చేరుకుంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







