4 గంటల్లో 17 టన్నుల డేట్స్ విక్రయం
- April 27, 2019
ఖతార్: సౌక్ వకిఫ్లోని లార్జ్ టెంట్లో జరుగుతున్న ఎగ్జిబిషన్ 3 వేల మందికి పైగా సందర్శకులతో తొలి రోజున కిటకిటలాడిందని మినిస్ట్రీ పేర్కొంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ తాకిడి కన్పించింది. రెండో రోజు కూడా అదే స్థాయిలో సందర్శకులు కన్పించారు. మే 4 వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. ఒమన్, కువైట్, జోర్డాన్, పాలస్తీన్, ఇరాన్ మరియు నార్త్ ఆఫ్రికా ఇతర దేశాల నుంచి పలు రకాలైన డేట్స్ ఇక్కడ ప్రధాన ఆకర్షనగా నిలుస్తున్నాయి. 150 లోకల్ మరియు ఇంటర్నేషనల్ ఎగ్జిబిటర్స్, తొమ్మిది దేశాల నుంచి ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కేవలం నాలుగు గంటల్లో 17 టన్నుల డేట్స్ విక్రయం జరిగినట్లు నిర్వాహకులు తెలపిఆరు. కాగా, ఖతార్ డేట్ ప్రొడక్షన్ ఈ ఏడాది 29,000 టన్నులకు చేరుకుంది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







