4 గంటల్లో 17 టన్నుల డేట్స్ విక్రయం
- April 27, 2019ఖతార్: సౌక్ వకిఫ్లోని లార్జ్ టెంట్లో జరుగుతున్న ఎగ్జిబిషన్ 3 వేల మందికి పైగా సందర్శకులతో తొలి రోజున కిటకిటలాడిందని మినిస్ట్రీ పేర్కొంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ తాకిడి కన్పించింది. రెండో రోజు కూడా అదే స్థాయిలో సందర్శకులు కన్పించారు. మే 4 వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. ఒమన్, కువైట్, జోర్డాన్, పాలస్తీన్, ఇరాన్ మరియు నార్త్ ఆఫ్రికా ఇతర దేశాల నుంచి పలు రకాలైన డేట్స్ ఇక్కడ ప్రధాన ఆకర్షనగా నిలుస్తున్నాయి. 150 లోకల్ మరియు ఇంటర్నేషనల్ ఎగ్జిబిటర్స్, తొమ్మిది దేశాల నుంచి ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కేవలం నాలుగు గంటల్లో 17 టన్నుల డేట్స్ విక్రయం జరిగినట్లు నిర్వాహకులు తెలపిఆరు. కాగా, ఖతార్ డేట్ ప్రొడక్షన్ ఈ ఏడాది 29,000 టన్నులకు చేరుకుంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు