నకిలీ వీసాతో హైదరాబాద్ నుంచి దుబాయ్ కి ప్రయాణిస్తున్న వ్యక్తి అరెస్ట్
- April 29, 2019శంషాబాద్:శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ యువకుడు అరెస్ట్ అయ్యాడు. నకిలీ వీసాతో హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్రసాద్ అనే యువకుడు ప్రయత్నించాడు. అయితే ప్రసాద్ దగ్గర ఉన్నది నకిలీ వీసా అని తేలడంతో సీఐఎస్ఎఫ్ అధికారులు అడ్డుకున్నారు. ప్రసాద్ను అదుపులోకి తీసుకొన్న భద్రతా సిబ్బంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించింది. ప్రసాద్ను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు విచారిస్తున్నారు.నకిలీ ఏజెంట్ల ను నమ్మవద్దని మా గల్ఫ్.కామ్ విన్నపం.
తాజా వార్తలు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్