దుబాయ్ క్రీక్లో మునిగిపోయిన ఇండియన్
- May 02, 2019
దుబాయ్:కేరళకు చెందిన సహద్ అబ్దుల్ సలామ్, తన స్నేహితులు ఇద్దరితో కలిసి జుడాఫ్ డిస్ట్రిక్ట్లో చేపలు పడుతుండగా, దుబాయ్ క్రీక్లోకి పడిపోయినట్లు అథారిటీస్ వెల్లడించాయి. ఈ ఘటన గురించిన సమాచారం అందుకోగానే, పోర్ట్ పోలీస్ స్టేషన్ నుంచి టీమ్ అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తూ అబ్దుల్ సలామ్ మృతదేహాన్ని మాత్రమే వెలికి తీయగలిగారు కోస్ట్ గార్డ్ డైవర్స్. మృతదేహాన్ని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్కి తరలించినట్లు దుబాయ్ పోలీస్ వెల్లడించారు. సలామ్కి ఓ భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. కేరళలోని కొల్లామ్కి చెందినవారు సలామ్.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







