దుబాయ్ క్రీక్లో మునిగిపోయిన ఇండియన్
- May 02, 2019
దుబాయ్:కేరళకు చెందిన సహద్ అబ్దుల్ సలామ్, తన స్నేహితులు ఇద్దరితో కలిసి జుడాఫ్ డిస్ట్రిక్ట్లో చేపలు పడుతుండగా, దుబాయ్ క్రీక్లోకి పడిపోయినట్లు అథారిటీస్ వెల్లడించాయి. ఈ ఘటన గురించిన సమాచారం అందుకోగానే, పోర్ట్ పోలీస్ స్టేషన్ నుంచి టీమ్ అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తూ అబ్దుల్ సలామ్ మృతదేహాన్ని మాత్రమే వెలికి తీయగలిగారు కోస్ట్ గార్డ్ డైవర్స్. మృతదేహాన్ని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్కి తరలించినట్లు దుబాయ్ పోలీస్ వెల్లడించారు. సలామ్కి ఓ భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. కేరళలోని కొల్లామ్కి చెందినవారు సలామ్.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







