దుబాయ్ క్రీక్లో మునిగిపోయిన ఇండియన్
- May 02, 2019
దుబాయ్:కేరళకు చెందిన సహద్ అబ్దుల్ సలామ్, తన స్నేహితులు ఇద్దరితో కలిసి జుడాఫ్ డిస్ట్రిక్ట్లో చేపలు పడుతుండగా, దుబాయ్ క్రీక్లోకి పడిపోయినట్లు అథారిటీస్ వెల్లడించాయి. ఈ ఘటన గురించిన సమాచారం అందుకోగానే, పోర్ట్ పోలీస్ స్టేషన్ నుంచి టీమ్ అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తూ అబ్దుల్ సలామ్ మృతదేహాన్ని మాత్రమే వెలికి తీయగలిగారు కోస్ట్ గార్డ్ డైవర్స్. మృతదేహాన్ని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్కి తరలించినట్లు దుబాయ్ పోలీస్ వెల్లడించారు. సలామ్కి ఓ భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. కేరళలోని కొల్లామ్కి చెందినవారు సలామ్.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!