డబ్బింగ్ పనుల్లో 'సాహో'
- May 04, 2019
బాహుబలి అభిమానుల ఎదురుచూపులకి తెరపడబోతుంది. సాహో సినిమా శరవేగంగా రిలీజ్ కి రెడీ అవుతోంది. బాహుబలి ఈసారి బాంబులతో యుద్ధం చేయబోతున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా 200 కోట్లకిపైగా బడ్జెట్ తో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో. ఈ మూవీ షూటింగ్ చివరిదశకి చేరుకుంది. శుక్రవారంతో సాహో షూటింగ్ ఒక్క పాట మినహా మొత్తం కంప్లీట్ అయ్యింది. ఈ రోజు (మే 4, 2019) నుంచి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలవ్వనున్నాయి. ఆగష్టు 15న సాహో ఆడియన్స్ ముందుకి రానుంది.
సాహో ఇలా కంప్లీట్ అయ్యిందో లేదో ప్రభాస్ వెంటనే రాధాకృష్ణ సినిమాకి షిఫ్ట్ అయ్యేందుకు ప్లాన్ వేసుకున్నాడు. సాహో డబ్బింగ్ పూర్తిగాకానే మే పదిన యూరప్ ఫ్లైట్ ఎక్కేందుకు రెడీ అవుతున్నాడు. రాధాకృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్, పూజా హెగ్డె జంటగా రానున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా షూటింగ్ యూరప్ లో జరగనుంది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







