‘మహర్షి’కి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్
- May 08, 2019సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ‘మహర్షి’ చిత్రాన్ని 5 షోలు ప్రదర్శించడానికి అనుమతినిచ్చింది. అలాగే ఎగ్జిబిటర్ల అభ్యర్థన మేరకు టిక్కెట్ల రేట్లు పెంచడానికి కోర్టు అంగీకరించింది. తెలంగాణ వ్యాప్తంగా 5 షోలను ప్రదర్శించు కోవడానికి టిక్కెట్ల రేట్లను పెంచుకోవటానికి పర్మిషన్ లభించడంతో థియేటర్ యాజమన్యాలు రెట్లను పెంచడానికి సిద్థమవుతున్నాయి. మల్టీప్లెక్స్ల్లో టిక్కెట్ రేటు 200 రూపాయలు సింగిల్ థియేటర్లో గరిష్టంగా 120 రూపాయలు వరకు టికెట్ల రేటు రెండు వారాల పాటు పెంచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ