హైదరాబాద్ నుంచి సింగపూర్-మలేసియా ప్రయాణికులకు ప్రత్యేక ప్యాకేజీ
- May 11, 2019విశాఖపట్నం:హైదరాబాద్ నుంచి సింగపూర్-మలేసియా ప్రాంతాలకు వెళ్లే విమాన ప్రయాణికుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. జూన్-24న అర్ధరాత్రి 12-15 (తెల్లారితే 25) గంటలకు హైదరాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణం ప్రారంభం కానుంది. 5 రాత్రుళ్లు, 6 పగళ్ల ప్యాకేజీలో ఒకరికి అయితే రూ.89,440. ఇద్దరు, ముగ్గురు బృందమైతే.. ఒక్కొక్కరికీ రూ.76 వేలు, పిల్లలకు (2-11 ఏళ్ల మధ్య) బెడ్తో అయితే రూ.66,840, బెడ్ లేకుండా రూ.57,510గా నిర్ణయించారు. ఇతర వివరాలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్ ఫ్లాట్ఫాం నంబరు-1పై ఉన్న ఐఆర్సీటీసీ కౌంటర్లో గానీ, 9078089263, 9701360695 ఫోన్ నంబర్లకుగానీ సంప్రదించవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..