హైదరాబాద్ నుంచి సింగపూర్-మలేసియా ప్రయాణికులకు ప్రత్యేక ప్యాకేజీ
- May 11, 2019
విశాఖపట్నం:హైదరాబాద్ నుంచి సింగపూర్-మలేసియా ప్రాంతాలకు వెళ్లే విమాన ప్రయాణికుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. జూన్-24న అర్ధరాత్రి 12-15 (తెల్లారితే 25) గంటలకు హైదరాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణం ప్రారంభం కానుంది. 5 రాత్రుళ్లు, 6 పగళ్ల ప్యాకేజీలో ఒకరికి అయితే రూ.89,440. ఇద్దరు, ముగ్గురు బృందమైతే.. ఒక్కొక్కరికీ రూ.76 వేలు, పిల్లలకు (2-11 ఏళ్ల మధ్య) బెడ్తో అయితే రూ.66,840, బెడ్ లేకుండా రూ.57,510గా నిర్ణయించారు. ఇతర వివరాలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్ ఫ్లాట్ఫాం నంబరు-1పై ఉన్న ఐఆర్సీటీసీ కౌంటర్లో గానీ, 9078089263, 9701360695 ఫోన్ నంబర్లకుగానీ సంప్రదించవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి