ఐపీఎల్ మెగా ఫైనల్..
- May 12, 2019హైదరాబాద్లో ఐపీఎల్ మెగా ఫైనల్ హీట్ పెంచుతోంది.ఉప్పల్ స్టేడియం వేదికగా టైటిల్ పోరు మరికాసేపట్లో ప్రారంభం కానుంది.. ఫైనల్లో చెన్నై, ముంబై తలపడబోతున్నాయి. స్టేడియం పరిసరాల్లో 2,800 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో 300 సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. అంతేకాదు షీటీమ్స్తో ప్రత్యేక నిఘా పెట్టారు. స్టేడియంలోకి పవర్బ్యాంక్లు, ల్యాప్టాప్లను అనుమతించడం లేదు… క్రికెట్ అభిమానుల రద్దీ దృష్ట్యా అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైలు సర్వీసులు అందుబాటులో ఉంచనున్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం