గల్ఫ్ లో తెలంగాణ కార్మికులకు తప్పని బాధలు
- May 14, 2019
కువైట్:విదేశాల్లోని తెలంగాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి కేంద్రంతో తెలంగాణ సంయుక్త కార్యచరణ మొదలుపెట్టి రెండేండ్లు గడిచినా.. గల్ఫ్లో తెలంగాణ ప్రవాసీల కష్టాలకు మాత్రం పరిష్కారం లభించడం లేదు. విజిట్ వీసాతో మోసపోయిన తెలంగాణ వాసులు తిరిగి ఇంటి ముఖం చూసేందుకు ఏండ్లకు ఏండ్లు జైళ్లల్లో మగ్గుతున్నారు. వారి ఆరోగ్యం పాడైనా..జీతాలు రాకపోయినా తీవ్ర కష్టాలను అనుభవించాల్సిందే. అయితే నకిలీ ఏజెంట్లకు శిక్షలు, కంపెనీలు తగినట్టుగా స్పందించకపోయినా, బాధితులు ఇంటికి తిరిగి వచ్చాక వారికి పునరావాస కార్యక్రమాలకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాల్లేవని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఎన్ఆర్ఐ పాలసీలు బడ్జెట్తో కూడినవిగా అతి త్వరలో రావాలని మురళీధర్ రెడ్డి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణలో పోటాపోటీగా రాజకీయ సభలు!
- ఉచితానికి పోతే ఖాతా ఖాళీ!
- ప్రజల మనసులు గెలవండి..మళ్లీ, మళ్లీ మనల్ని గెలిపిస్తారు: మంత్రి లోకేష్
- యువతికి పునర్జన్మ ప్రసాదించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు!
- ప్రముఖ నిర్మాత RB చౌదరి కన్నుమూత
- యూఏఈ పై మళ్లీ ఇరాన్ క్షిపణి దాడుల ముప్పు.. గగనతల రక్షణ వ్యవస్థలు అప్రమత్తం
- ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్
- రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ సమీపంలో అమెరికా సైనిక విమానం అదృశ్యం..









