గల్ఫ్ లో తెలంగాణ కార్మికులకు తప్పని బాధలు
- May 14, 2019
కువైట్:విదేశాల్లోని తెలంగాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి కేంద్రంతో తెలంగాణ సంయుక్త కార్యచరణ మొదలుపెట్టి రెండేండ్లు గడిచినా.. గల్ఫ్లో తెలంగాణ ప్రవాసీల కష్టాలకు మాత్రం పరిష్కారం లభించడం లేదు. విజిట్ వీసాతో మోసపోయిన తెలంగాణ వాసులు తిరిగి ఇంటి ముఖం చూసేందుకు ఏండ్లకు ఏండ్లు జైళ్లల్లో మగ్గుతున్నారు. వారి ఆరోగ్యం పాడైనా..జీతాలు రాకపోయినా తీవ్ర కష్టాలను అనుభవించాల్సిందే. అయితే నకిలీ ఏజెంట్లకు శిక్షలు, కంపెనీలు తగినట్టుగా స్పందించకపోయినా, బాధితులు ఇంటికి తిరిగి వచ్చాక వారికి పునరావాస కార్యక్రమాలకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాల్లేవని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఎన్ఆర్ఐ పాలసీలు బడ్జెట్తో కూడినవిగా అతి త్వరలో రావాలని మురళీధర్ రెడ్డి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!







