గల్ఫ్ లో తెలంగాణ కార్మికులకు తప్పని బాధలు
- May 14, 2019
కువైట్:విదేశాల్లోని తెలంగాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి కేంద్రంతో తెలంగాణ సంయుక్త కార్యచరణ మొదలుపెట్టి రెండేండ్లు గడిచినా.. గల్ఫ్లో తెలంగాణ ప్రవాసీల కష్టాలకు మాత్రం పరిష్కారం లభించడం లేదు. విజిట్ వీసాతో మోసపోయిన తెలంగాణ వాసులు తిరిగి ఇంటి ముఖం చూసేందుకు ఏండ్లకు ఏండ్లు జైళ్లల్లో మగ్గుతున్నారు. వారి ఆరోగ్యం పాడైనా..జీతాలు రాకపోయినా తీవ్ర కష్టాలను అనుభవించాల్సిందే. అయితే నకిలీ ఏజెంట్లకు శిక్షలు, కంపెనీలు తగినట్టుగా స్పందించకపోయినా, బాధితులు ఇంటికి తిరిగి వచ్చాక వారికి పునరావాస కార్యక్రమాలకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాల్లేవని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఎన్ఆర్ఐ పాలసీలు బడ్జెట్తో కూడినవిగా అతి త్వరలో రావాలని మురళీధర్ రెడ్డి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







