సోషల్ మీడియాపై కౌన్సిల్ సమావేశం
- January 02, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. మహమ్మద్ ఒబైద్ అల్ కబ్బి తన నివాసంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా ప్రైవసీ వయొలేషన్స్పై ఈ సమావేశంలో చర్చ జరిగింది. దుబాయ్ స్పోర్ట్స్ ఛానల్ డిప్యూటీ మేనేజర్ హసన్ హబీబ్ లా రెస్పెక్ట్ కల్చర్ బ్యూరో, సెక్యూరిటీ మీడియా డిపార్ట్మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న కౌన్సిల్ సమావేశాలకు కొనసాగింపుగా జరిగిన ఈ సమావేశంలో సోషల్ మీడియా గురించిన చర్చ జరిగింది. సైబర్ క్రైమ్, సోషల్ మీడియాలో వ్యక్తిగత డాటా సంరక్షణ, టెర్మ్స్ అండ్ కండిషన్స్, చట్టాలను అనుసరించడం, అతిక్రమించడం వంటి అంశాల గురించి పలువురు వక్తలు ప్రసంగించారు. సైబర్ క్రైమ్ విషయంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చేపడ్తున్న చర్యలను వక్తలు ప్రశంసించారు. ఆన్లైన ఫ్రాడ్స్, ఎలక్ట్రానిక్ ఫ్రాడ్స్, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ చిల్డ్రన్ వంటి వాటి విషయంలో ప్రతి ఒక్కరూ అవేర్నెస్ కలిగి వుండాలనీ, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయవలసి ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







