కాప్ని హత్య చేసిన వ్యక్తికి మరణ శిక్ష
- May 21, 2019కోర్ట్ ఆఫ్ కాస్సేషన్, కాప్ని హత్య చేసిన నిందితుడికి మరణ శిక్షను సమర్థించింది. 2017 జూన్ 18వ తేదీన దిరాజ్లో ఓ పోలీస్ని నిందితుడు హత్య చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఐఈడీని ఉపయోగించి నిందితుడు, కాప్ని హత్య చేశాడు. మొత్తం నలుగురు వ్యక్తులు పోలీస్ పెట్రోల్ వాహనాన్ని టార్గెట్ చేసినట్లు అధికారులు తేల్చారు. ఈ ఘనటలో అబ్దుల్సమాద్ అబ్దుల్లా ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులకు జీవిత శిక్షతోపాటు, 1000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది న్యాయస్థానం. పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేసిన కేసులో 2,301 బహ్రెయినీ దినార్స్ చెల్లించాలనీ ఆదేశించింది న్యాయస్థానం. అలాగే బహ్రెయినీ పౌరసత్వం కూడా నిందితులకు రద్దయ్యింది.
తాజా వార్తలు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి