బస్సు ప్రమాదంలో 19 మందికి గాయాలు
- May 22, 2019
మస్కట్:అల్ అమెరాత్ హిల్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. రాయల్ ఒమన్ పోలీస్ మరియు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా రాయల్ ఒమన్ పోలీస్, ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. 8 మందికి ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా, ఒకరికి ఓ మోస్తరు గాయాలయ్యాయి. 10 మందికి చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. గాయపడ్డవారికి ప్రాథమిక వైద్య చికిత్స అందించి అనంతరం ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!