డిపోర్టర్స్ సంఖ్యలో స్పష్టమైన తగ్గుదల
- May 23, 2019కువైట్: 2016 తర్వాత డిపోర్టర్స్ సంఖ్యలో స్పష్టమైన తగ్గుదల కనిపిస్తూ వస్తోంది. లీగల్ వయొలేషన్స్ కారణంగా స్వదేశానికి పంపబడుతున్నవారి సంఖ్యలో తగ్గుదల చోటు చేసుకుంటోంది. 2016 నుంచి 31,000 మంది విదేశీయుల్ని డిపోర్ట్ చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అక్రమంగా దేశంలో నివసిస్తుండడం, రెసిడెన్సీ పర్మిట్ గడువు తీరడం, ఎంప్లాయ్మెంట్ రూల్స్ బ్రేక్ అవడం, పలు రకాలైన క్రిమినల్ కేసులు ఈ డిపోర్టేషన్కి కారణాలుగా తెలుస్తున్నాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలు కూడా డిపోర్టేషన్కి కారణమవుతున్నాయి.
తాజా వార్తలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే