ఘోర అగ్ని ప్రమాదం..16 మంది మృతి.. భవనం నుంచి దూకేసిన మరికొందరు
- May 24, 2019సూరత్లో భారీ ఘోర ప్రమాదం సంభవించింది. మంటల్లో చిక్కుకుని 16 మంది సజీవ దహనమయ్యారు. ఓ షాపింగ్ కాంప్లెక్స్లో మంటలు ఎగసిపడ్డాయి. నాలుగో అంతస్తులో ఉన్న కోచింగ్ సెంటర్లో మంటలు చెలరేగడంతో.. అందులో ఉన్న విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. మంటలు వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో.. ప్రాణాలు రక్షించుకునేందుకు కొందరు నాలుగో అంతస్తు నుంచి కిందకి దూకారు. అటు.. మంటలు ఆర్పేందుకు 18 ఫైరింజన్లు రంగంలోకి దిగాయి.
తాజా వార్తలు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల