వరల్డ్ కప్ లో నేడు - ఇంగ్లాండ్ vs పాకిస్థాన్
- June 03, 2019
లండన్:వరల్డ్ కప్ లో భాగంగా ట్రెండ్ బ్రిడ్జ్ వేదికగా ఈ రోజు ఇంగ్లాండ్, పాకిస్థాన్ ల మధ్య మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభమౌతుంది. ట్రెండ్ బ్రిడ్జ్ లో పరుగుల వరద పారే అవకాశం ఉంది. గత ఏడాది ఇదే వేదికపై ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాపై 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 481 పరుగుల రికార్డ్ స్కోరు సాధించింది. వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్థాన్ పై ఈ రోజు జరిగే పోరులో కూడా పరుగుల వరద పారించాలన్న పట్టుదలతో ఇంగ్లాండ్ ఉంది.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







