వరల్డ్ కప్ లో నేడు - ఇంగ్లాండ్ vs పాకిస్థాన్
- June 03, 2019
లండన్:వరల్డ్ కప్ లో భాగంగా ట్రెండ్ బ్రిడ్జ్ వేదికగా ఈ రోజు ఇంగ్లాండ్, పాకిస్థాన్ ల మధ్య మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభమౌతుంది. ట్రెండ్ బ్రిడ్జ్ లో పరుగుల వరద పారే అవకాశం ఉంది. గత ఏడాది ఇదే వేదికపై ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాపై 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 481 పరుగుల రికార్డ్ స్కోరు సాధించింది. వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్థాన్ పై ఈ రోజు జరిగే పోరులో కూడా పరుగుల వరద పారించాలన్న పట్టుదలతో ఇంగ్లాండ్ ఉంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







