సిరియాలో కారుబాంబు పేలుడు...
- June 03, 2019
సిరియా లోని అజాజ్ ప్రాంతంలో కారు బాంబు పేలింది. ఈ ఘటనలో కనీసం 14 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 28 మందికి గాయాలయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించింది. సిరియాకు నార్త్ వెస్ట్లో ఉంటే సిటీ అజాజ్. అక్కడ బిజీగా ఉండే ప్రాంతంలో ఎక్కువమంది ఉన్న చోట కారు బాంబు పేలింది. ఈ ఘటనకు ఒక రోజు ముందే రక్కాలో సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ కమాండ్ సెంటర్ వద్ద కారు బాంబు పేలుడులో 10 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







