902 విమానాలు, 233,000 మంది ప్రయాణీకులు
- June 04, 2019కువైట్: డైరెక్టర్ జనరల్ - డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) యూసుఫ్ అల్ ఫౌజాన్ మాట్లాడుతూ, ఈద్ అల్ ఫితర్ హాలీడే సందర్భంగా 902 విమానాల్లో 233,000 మంది ప్రయాణీకులు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రయాణించినట్లుగా తెలిపారు. కాగా, ట్రావెల్ మరియు టూరిజం ఏజెన్సీస్ వెల్లడించిన వివరాల ప్రకారం టిక్కెట్ ధరలు గత ఏడాదితో పోల్చితే ఈసారి 20 నుంచి 30 శాతం పెరిగినట్లు కూడా తెలుస్తోంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు