హృదయాన్ని హత్తుకునే పాట రాసిన షేక్ మొహమ్మద్
- June 06, 2019
దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ రపెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, తన కుమారుల వెడ్డింగ్స్ నేపథ్యంలో హృదయాన్ని హత్తుకునే పోయమ్ని రాశారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద షేక్ మొహమ్మద్ కుమారుల పెళ్ళి వేడుకలు జరుగుతున్నాయి. 'నైట్ ఆఫ్ ది ఎమిరేట్స్ జాయ్స్ అండ్ ట్యూన్స్' పేరుతో షేక్ మొహమ్మద్ పాటను రాయడం జరిగింది. పిల్లలు పెరుగుతుండడంపై తండ్రి అనుభవాలు, ఆనందం అన్నీ రంగరించి ఈ పాటని రాశారాయన. తన కుమారులు ఎప్పటికీ కలిసే వుండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఖాలిద్ నాజర్ ఈ పాటకు సంగీతాన్ని అందించగా, హుస్సేన్ అల్ జస్సామి ఆలపించారు.
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







