హృదయాన్ని హత్తుకునే పాట రాసిన షేక్ మొహమ్మద్
- June 06, 2019
దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ రపెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, తన కుమారుల వెడ్డింగ్స్ నేపథ్యంలో హృదయాన్ని హత్తుకునే పోయమ్ని రాశారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద షేక్ మొహమ్మద్ కుమారుల పెళ్ళి వేడుకలు జరుగుతున్నాయి. 'నైట్ ఆఫ్ ది ఎమిరేట్స్ జాయ్స్ అండ్ ట్యూన్స్' పేరుతో షేక్ మొహమ్మద్ పాటను రాయడం జరిగింది. పిల్లలు పెరుగుతుండడంపై తండ్రి అనుభవాలు, ఆనందం అన్నీ రంగరించి ఈ పాటని రాశారాయన. తన కుమారులు ఎప్పటికీ కలిసే వుండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఖాలిద్ నాజర్ ఈ పాటకు సంగీతాన్ని అందించగా, హుస్సేన్ అల్ జస్సామి ఆలపించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







