హృదయాన్ని హత్తుకునే పాట రాసిన షేక్ మొహమ్మద్
- June 06, 2019
దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ రపెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, తన కుమారుల వెడ్డింగ్స్ నేపథ్యంలో హృదయాన్ని హత్తుకునే పోయమ్ని రాశారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద షేక్ మొహమ్మద్ కుమారుల పెళ్ళి వేడుకలు జరుగుతున్నాయి. 'నైట్ ఆఫ్ ది ఎమిరేట్స్ జాయ్స్ అండ్ ట్యూన్స్' పేరుతో షేక్ మొహమ్మద్ పాటను రాయడం జరిగింది. పిల్లలు పెరుగుతుండడంపై తండ్రి అనుభవాలు, ఆనందం అన్నీ రంగరించి ఈ పాటని రాశారాయన. తన కుమారులు ఎప్పటికీ కలిసే వుండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఖాలిద్ నాజర్ ఈ పాటకు సంగీతాన్ని అందించగా, హుస్సేన్ అల్ జస్సామి ఆలపించారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







