త్వరలోనే కొత్త సచివాలయానికి భూమి పూజ చేయనున్న కె.సి.ఆర్
- June 10, 2019
హైదరాబాద్:ఈ నెల 27 లోగా కొత్త సచివాలయానికి సిఎం కెసిఆర్ భూమి పూజ చేయనుండగా.. త్వరలోనే ఎపి భవనాల్లోకి తెలంగాణ సచివాలయాన్ని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ సిఎస్ తో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు సోమవారం భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని ఎపి కి చెందిన అసెంబ్లీ భవనాలను తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి కి, ఎంఎల్ఎ క్వార్టర్స్ ను ఎస్టేట్ ఆఫీసర్ కు అప్పగించాలని ఎపి ఉన్నతాధికారులు నిర్ణయించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..