తొలి హీట్ స్ట్రోక్ డెత్ నమోదు
- June 12, 2019కువైట్: పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో హీట్ స్ట్రోక్ కేసుల తీవ్రత పెరిగే అవకాశం వుంది. ఈ సీజన్లో తొలిసారిగా హీట్ స్ట్రోక్ కేసు నమోదయ్యింది. సుర్రాలో హీట్ స్ట్రోక్ కారణంగా ఓ వ్యక్తి మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇంటీరియర్ మినిస్ట్రీ ఆపరేషన్స్ రూమ్కి సమాచారం అందగానే, సెక్యూరిటీ మెన్ అలాగే ఎమర్జనీ& సమెడికల్ పర్సనల్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే బాధితుడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఎక్కువ సమయం ఎండలో వుండిపోవడం వల్లే ఆ వ్యక్తి మృతి చెందాడనీ, అతని పక్కనే వర్క్ టూల్స్ పడి వున్నాయని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు