ఈద్ ఈవెంట్స్లో పాల్గొన్న 3.5 మిలియన్ ప్రజలు
- June 12, 2019రియాద్: మినిస్ట్రీ ఆఫ్ మున్సిపల్ అండ్ రూరల్ ఎఫైర్స్ నిర్వహించిన ఈద్ అల్ ఫితర్ కార్యక్రమాల్లో 3.5 మిలియన్ ప్రజలు పాల్గొన్నారు. మినిస్ట్రీ మొత్తం 991 కార్యక్రమాల్ని కింగ్డమ్ వ్యాప్తంగా నిర్వహించడమే కాదు, 136,739 బహుమతుల్ని కూడా విజిటర్స్, ప్రత్యేకించి పిల్లలకు అందించడం జరిగింది. గార్డెన్స్, పబ్లిక్ పార్క్స్, స్క్వేర్స్ మరియు బీచెస్లో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ ఈవెంట్స్ కోసం ప్రత్యేకంగా ఫీల్డ్ టీమ్స్ని కూడా ఎస్సైన్ చేయడం జరిగింది. రియాద్ సెక్రెటేరియట్, అనుబంధ మునిసిపాలిటీలు 266 ఈవెంట్స్ నిర్వహించడం జరిగింది. మదీనా సెక్రెటేరియట్ 115 ఈవెంట్స్ నిర్వహించగా, తైఫ్ సెక్రెటేరియట్ 33 ఈవెంట్స్ని నిర్వహించింది. మిగతా సెక్రెటేరియట్స్ కూడా పెద్ద యెత్తున ఈవెంట్స్ నిర్వహించి, ప్రజల్ని ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు
- వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్..
- ట్రంప్ తో డిబేట్ కు నేను సిద్ధం: బైడెన్