షార్జాలో ప్రముఖ రోడ్ 20 రోజులపాటు మూసివేత
- June 18, 2019అల్ కులయ్యా మరియు అల్ మజారాహ్ ప్రాంతాల మధ్య షేక్ సుల్తాన్ బిన్ సక్ర్ అల్ కాసిమి వైపు వెళ్ళే వాహనదారులు ఇకపై ఒకింత అప్రమత్తంగా వుండాల్సి వస్తుంది. 22 రోజులపాటు ఈ రోడ్డులో పాక్షికంగా క్లోజర్ని అమలు చేస్తున్నారు. జూన్ 22 నుంచి జులై 11 వరకు ఈ పాక్షిక మూసివేత అమల్లో వుంటుందని షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెల్లడించింది. ఈ డైవర్షన్ని క్లోజర్ కంటే ఎక్కువగా అభివర్ణించారు. రెండు ఫేజ్లలో దీన్ని మెయిన్టెనెన్స్ చేయబోతున్నారు. అల్ కులయ్యా మరియు అల్ మజారా ప్రాంతాల మధ్య తిరిగే వాహనదారులకు ఈ కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి. రోడ్ సైన్ బోర్డ్స్ని బట్టి వాహనదారులు తమ వాహనాల్ని నడపాల్సి వుంటుందని అధికారులు సూచించారు. ఆర్టీయే ఎప్పటికప్పుడు వాహనదారుల ఫిర్యాదుల్ని స్వీకరించడానికి సిద్ధంగా వుంటుందని వారు తెలిపారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ