విజయవంతమైన క్షమాబిక్ష కాలం
- January 04, 2016
అక్రమంగా బహేరిన్లో ఉంటున్న 42 వేలమంది విదేశీ కార్మికులకు 6 నెలల సాధారణ క్షమాబిక్ష లభించినట్లు లబౌర్ మార్కెట్ రెగ్యులేటరి అథారిటీ ముఖ్య కార్య నిర్వహణాధికారి ఒసామా ఆబ్దుల్లహ్ అల్ అబ్సి తెలిపారు.76 శాతం కార్మికులు తమ తమ న్యాయపరమైన పరిస్థితులను సరి చేసుకొని బహేరిన్ రాజ్యంలోనే ఉండేందుకు ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొంటూ , వారు భవిష్యత్తులో ఏమైనా నియమాలను ఉల్లంగిస్తే వారికిఇక క్షమాబిక్ష ఏమాత్రం ఉండదని చెప్పారు. గత ఏడాది డిసెంబర్ 31 వ తేదీ తర్వాత ' దయాకాలం ' నుంచి 42,019 మంది లబ్ది పొందేరని, వీరిలో 76 శాతం మంది బహేరిన్లో నూతన్ యాజమాన్యాల వద్దకుచేరుకొని తగిన ఉపాధిని పొందేందుకు ఉత్సాహం చూపితే , ఇందులో 24 శాతం మంది తమ తమ స్వంత దేశాలకు వెళ్ళేందుకు సిద్ధపడుతున్నట్లు వివరించారు. క్షమాబిక్ష పొందిన విదేశీ కార్మికులలో బంగ్లాదేశ్ ,ఇండియా , పాకిస్తాన్ వారు ఉన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







