అల్లర్లకు పాల్పడిన మైనర్ బాలల తల్లితండ్రులకు శిక్షలు
- January 04, 2016
అక్రమ ప్రయోజనాల కోసం సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేసిన కొందరు వ్యక్తులను అదుపు లోనికి తీసుకొన్నారు. వీరితోపాటు , అల్లరిమూకలుగా ఏర్పడి తుంటరి పనులకు పాల్పడుతున్న మరికొందరు బాలలను అరెస్ట్ చేసినట్లు న్యాయ వ్యవహారాలు మరియు అంతర్గత వ్యవహారాల శాక ఉప కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో కోందరు మైనర్ బాలలు ఉండటంతో రాజ్యాంగం లోని 19 వ అధికరణం, సెక్షన్ 23/ 2013 ప్రకారం, ఆ బాలల తల్లితండ్రులు శిక్షార్హులు. అంతే కాక ఏడాది జైలుశిక్షను, 1000 బహారిన్ దినార్ల సైతం జరిమానా చెల్లించాలి. తమ పిల్లలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే, వారిని సరిగా పెంచని నేరానికి వారి తల్లితండ్రులు ఆ శిక్షను విధిగా భరించక తప్పదని న్యాయ వ్యవహారాలు మరియు అంతర్గత వ్యవహారాల శాక ఉప కార్యదర్శి హెచ్చరించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







