దుబాయ్:'PBSK' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన'అంతర్జాతీయ యోగా దినోత్సవం'
- June 22, 2019
దుబాయ్:దుబాయ్ లోని 'PBSK' ఆధ్వర్యంలో లో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో వేలాదిమంది కార్మికులు పాల్గొన్నారు.దల్స్కో వర్కర్స్ క్యాంపులో ఈ కార్యక్రమం జరిగింది.10 నుంచి 15 నిమిషాల పాటు సాగిన ఒక్కో సెషన్లో ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
హర్జీత్ సింగ్ (వైస్ కౌన్సులర్-ఇండియన్ కాన్సులెట్) ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు.హర్జీత్ సింగ్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవానికి యూఏఈ స్ట్రాంగ్ సపోర్టర్ అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.ప్రస్తుత సమాజంలో వివిధ కారణాలతో స్ట్రెస్ ఎక్కువవుతోందనీ, అనేక అనారోగ్య సమస్యలకు అధిక బరువు కారణమవుతోందనీ, యోగా వీటన్నిటికీ చక్కని పరిష్కారమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్టిన్ వర్డ్ (ఫైనాన్సియల్ కౌన్సిలర్),కుసుమ్ దత్త (సోషల్ వర్కర్),అంజిత్(PBSK ఎగ్జిక్యూటివ్ ) మరియు యాస్టర్ హెల్త్ కేర్ టీం తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం అనంతరం కార్మికులకు ఫుడ్ ప్యాకెట్లు పంపిణి చేసారు.
--హరి (మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)






తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







