లక్కీ డ్రా విన్నర్స్ని ప్రకటించిన సఫారీ
- June 26, 2019
ఖతార్: ఖతార్లోని సపారీ హైపర్ మార్కెట్ గ్రూప్ తొలి లక్కీ డ్రా విన్నర్స్ని ప్రకటించింది. 'విన్ 15 టయోటా ఫార్చ్యూనర్ 2019 కార్స్' పేరుతో ఈ ప్రమోషనల్ కార్యక్రమాన్ని చేపట్టారు. అబు హమౌర్లోని సఫారీ మాల్ వద్ద లక్కీ డ్రా జరిగింది. మినిస్ట్రీ అఫీషియల్, సఫారీ మేనేజ్ మెంట్ స్టాప్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముగ్గురు టయోటా ఫార్చ్యూనర్ 2019 కార్స్ విన్నర్స్ వివరాలు ఇలా వున్నాయి. లెబ్బె మొహమ్మద్ రిఫాస్, వినోద్ యడాయిల్, తోయ్మాత్ అధికారి చెరో ఫార్చ్యూన్ కారుని గెల్చుకున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







