కువైట్ లో 24మంది తెలంగాణ వాసుల అరెస్ట్
- June 26, 2019కువైట్:కువైట్ నగరంలోని మాలియాలో శుక్రవారం అక్రమ ర్యాలీ నిర్వహించిన 24 మంది తెలంగాణ వాసులను అరెస్టు చేశారు. వరంగల్ చిన్నారి పై అత్యాచార ఘటనను నిరసిస్తూ ప్రదర్శన చేపట్టిన 24 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందినవారని ధృవీకరించారు.కువైట్లో అక్రమ సేకరణ మరియు నిరసన ర్యాలీ అనుమతించబడదనీ, మరియు ఇది తీవ్రమైన నేరంగా పరిగణించబడి అరెస్టయిన వారికి దేశ బహిష్కరణ విధింపబడుతుందని తెలిపిన అధికారులు.గల్ఫ్ దేశాల్లో ర్యాలీలు,బహిరంగ సభలు ,ప్లే కార్డ్ల ప్రదర్శన నిషిద్ధం.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి