దుబాయ్ బస్ యాక్సిడెంట్: తప్పిదాన్ని ఒప్పుకున్న డ్రైవర్
- July 02, 2019
ఒమన్ బస్ డ్రైవర్, బస్సు ప్రమాదానికి తప్పిదమే కారణమని ఒప్పుకున్నాడు. జూన్ 6న ఒమన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి చెందిన మవసలాత్ బస్సు ప్రమాదానికి గురి కావడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. మృతుల్లో అత్యధికులు భారతదేశానికి చెందినవారే. తన తప్పిదం కారణంగానే బస్సు ప్రమాదానికి గురయ్యిందని విచారణలో నిందితుడు అంగీకరించడం జరిగింది. విచారణ గురించి అడ్వొకేట్ జనరల్ అలాగే ఎమిరేట్ ట్రాఫిక్ ప్రాసిక్యూషన్ హెడ్ సలాహ్ బో ఫర్రుచా అల్ ఫెలాసి మాట్లాడుతూ, 53 ఏళ్ళ డ్రైవర్, తన డ్రైవింగ్ కారణంగా బస్సు ప్రమాదానికి గురయ్యిందని ఒప్పుకున్నట్లు చెప్పారు. ఈ కేసు తదుపరి విచారణ జులై 9వ తేదీకి వాయిదా పడింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







