బంగ్లాపై భారత్ విజయం...సెమీస్‌కు చేరుకుంది

- July 02, 2019 , by Maagulf
బంగ్లాపై  భారత్ విజయం...సెమీస్‌కు చేరుకుంది

బర్మింగ్‌హామ్‌:ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరుకున్న రెండో జట్టుగా భారత్‌ నిలిచింది. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకొని 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com