యూఏఈ రాయల్ మృతి: 3 రోజుల సంతాప దినాల ప్రకటన
- July 03, 2019షార్జా: షార్జా రూలర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి కుమారుడు షేక్ ఖాలిద్ బిన్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి యునైటెడ్ కింగ్డమ్లో మృతి చెందారు. ఆయన వయసు 39 సంవత్సరాలు. ఈ నేపథ్యంలో ఎమిరేట్ ఆఫ్ షార్జాలో 3 రోజులు సంతాప దినాల్ని ప్రకటించారు. తనయుడి మృతితో విషాదంలో మునిగిపోయిన డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమికి ప్రగాఢ సానుభూతి తెలిపారు సుల్తాన్ కబూస్ బిన్ సైద్. పలువురు రూలర్స్ ఈ సందర్భంగా షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ కేబుల్ ఆఫ్ కండోలెన్స్లను పంపారు. షేక్ సుల్తాన్ కుటుంబానికి ఈ కష్టం నుంచి కోలుకునే ధైర్యం ప్రసాదించాలని అల్లాని వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్