నవీన భారత రూపకల్పనకు ప్రణాళికలు రచిస్తున్నాం: నిర్మలా సీతారామన్
- July 05, 2019కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. అంతకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ బడ్జెట్- 2019కి ఆమోదించింది. ఈ బడ్జెట్లో ఆహార భద్రతకు పెద్ద పీట వేశారు. గతంతో పోలిస్తే ఈసారి ఆహార భద్రతకు రెట్టింపు నిధులను కేటాయించారు. నవీన భారత రూపకల్పనకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆమె తెలిపారు. 10 లక్ష్యాలతో అభివృద్ధి ప్రణాళికను రూపొందించారు. వచ్చే దశాబ్ధకాలానికి ఈ లక్ష్యాలను అందుకుంటారు. పారిశ్రామి విధానాన్ని ప్రోత్సహించేలా ఈ బడ్జెట్లో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్