సౌదీ రాయల్ మృతి: కోర్ట్ ప్రకటన
- July 05, 2019
సౌదీ రాయల్ కోర్ట్, ప్రిన్సెస్ అల్ జవహారా బింట్ అబ్దుల్అజీజ్ బిన్ ముసాయీద్ బిన్ జల్వారి అల్ సౌద్ మృతి చెందినట్లు ప్రకటించింది. ప్రిన్స్ సౌద్ బిన్ నైఫ్ బిన్ అబ్దుల్అజీజ్ అల్ సౌద్ తల్లిగారైన ప్రిన్సెస్ అల్ జవహారా బింట్ అబ్దుల్అజీజ్ బిన్ ముసాయీద్ బిన్ జల్వారి అల్ సౌద్ మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం, మృతి చెందిన ప్రిన్సెస్ ఫ్యునరల్ ప్రేయర్స్ మక్కాలోని గ్రాండ్ మాస్క్లో జరుగుతాయి. మఘ్రెబ్ (సన్సెట్) ప్రేయర్స్ తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!