నవోదయలో ఉద్యోగావకాశాలు...
- July 06, 2019అసిస్టెంట్ కమిషనర్ (గ్రూప్-ఏ), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (గ్రూప్-బీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అసిస్టెంట్ కమిషనర్ (గ్రూప్-ఏ) పోస్టుల కోసం పీజీలో హ్యుమానిటీస్, సైన్స్ లేదా కామర్స్ ఉత్తీర్ణతతో పాటు లెవల్-10 పే స్కేల్ పోస్టులో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (గ్రూప్-బీ) ఉద్యోగాల కోసం 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. బీఈడీ, ఇంగ్లీష్, హిందీ మీడియంలలో బోధించగలిగే ప్రావీణ్యం ఉండాలి.
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల కోసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో డిగ్రీతో పాటు బీఈడీ, సీటెట్లో అర్హత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ/ పర్సనల్ ఇంటరాక్షన్ ద్వారా చేస్తారు.
పరీక్షా కేంద్రం: హైదరాబాద్లో నిర్వహిస్తారు.. దరఖాస్తు: ఆన్లైన్లో జులై 10 నుంచి .. చివరి తేదీ : ఆగస్టు 9 .. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: ఆగస్టు 12 .. పరీక్ష తేదీలు: సెప్టెంబర్ 5 – 10 .. వెబ్సైట్: www.navodaya.gov.in
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ