గవర్నర్ పదవిని నేను ఎప్పుడూ ఆశించలేదు:కృష్ణంరాజు
- July 07, 2019
గవర్నర్ పదవిని తాను ఎప్పుడూ ఆశించలేదని బీజేపీ సీనియర్ నేత కృష్ణంరాజు చెప్పారు.. అయితే ఎప్పుడు ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలో ప్రధాని మోదీకి తెలుసునన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ప్రజాదరణ పెరిగిందని.. మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఎంతో మంది నాయకులు బీజేపీలోకి వస్తున్నారని అన్నారు.. విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పారు.. ప్రభాస్ సినిమాల్లో బిజీగా ఉన్నారని, ఆయనకు ఇష్టమైతే రాజకీయాల్లోకి రావచ్చని అన్నారు కృష్ణంరాజు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







