గవర్నర్ పదవిని నేను ఎప్పుడూ ఆశించలేదు:కృష్ణంరాజు
- July 07, 2019
గవర్నర్ పదవిని తాను ఎప్పుడూ ఆశించలేదని బీజేపీ సీనియర్ నేత కృష్ణంరాజు చెప్పారు.. అయితే ఎప్పుడు ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలో ప్రధాని మోదీకి తెలుసునన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ప్రజాదరణ పెరిగిందని.. మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఎంతో మంది నాయకులు బీజేపీలోకి వస్తున్నారని అన్నారు.. విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పారు.. ప్రభాస్ సినిమాల్లో బిజీగా ఉన్నారని, ఆయనకు ఇష్టమైతే రాజకీయాల్లోకి రావచ్చని అన్నారు కృష్ణంరాజు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







