21 మంది వలసదారుల అరెస్ట్
- July 08, 2019
మస్కట్: ఒమనీ లేబర్ మరియు రెసిడెన్సీ చట్టాల ఉల్లంఘనకు సంబంధించి 21 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. విలాయత్ ఆఫ్ బిద్యాలో వీరిని అరెస్ట్ చేశారు. బిడ్యా పోలీస్ స్టేషన్ ఆఫ్ నార్త్ షర్కియా 21 మంది ఆసియాకి చెందిన వలసదారుల్ని లేబర్ మరియు రెసిడెన్సీ చట్టాల్ని ఉల్లంఘించినందుకుగాను అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించిన ఓ ప్రకటనలో పేర్కొంది. అరెస్ట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







