21 మంది వలసదారుల అరెస్ట్
- July 08, 2019
మస్కట్: ఒమనీ లేబర్ మరియు రెసిడెన్సీ చట్టాల ఉల్లంఘనకు సంబంధించి 21 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. విలాయత్ ఆఫ్ బిద్యాలో వీరిని అరెస్ట్ చేశారు. బిడ్యా పోలీస్ స్టేషన్ ఆఫ్ నార్త్ షర్కియా 21 మంది ఆసియాకి చెందిన వలసదారుల్ని లేబర్ మరియు రెసిడెన్సీ చట్టాల్ని ఉల్లంఘించినందుకుగాను అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించిన ఓ ప్రకటనలో పేర్కొంది. అరెస్ట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!
- కువైట్లో జూలై 16 నుంచి పెరగనున్న ఎండల తీవ్రత..!!
- యూఏఈ లాటరీ.. Dh50,000 చొప్పున బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- దోహా ఇండస్ట్రియల్ ఏరియాలో గోదాంలో అగ్నిప్రమాదం..!!
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్







