స్మార్ట్ కియోస్క్లతో ట్రాఫిక్ జరీమానాలు చెల్లించే అవకాశం
- July 08, 2019
వెహికిల్ రిజిస్ట్రేషన్ రెన్యువల్, అలాగే లైసెన్స్ రెన్యువల్, వీటితోపాటుగా ట్రాఫిక్ జరీమానాల్ని అబుదాబీ వ్యాప్తంగా వున్న స్మార్ట్ కియోస్క్ల ద్వారా చెఇల్లంచేందుకు వీలు కల్పిస్తున్నారు. తాహి కియోస్క్లు ఇంటిగ్రేటెడ్ సర్వీస్ సెంటర్స్ (టామ్) మరియు అడ్నాక్ సర్వీస్ స్టేషన్స్ వద్ద అందుబాటులో వున్నట్లు తెలిపారు అధికారులు. మొత్తం 33 మెషీన్లు ఇలాంటివి అందుబాటులో వుంచారు. వీటిల్లో ఆరు అల్ అయిన్లో ఏర్పాటు చేయగా, అల్ దఫ్రాలో ఏడు వున్నాయి. తమ ఎయిరేటీ ఐడీలను కియోస్క్లో ఇన్సెర్ట్ చేసి, ఆ తర్వాత వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేస్తే సంబంధిత సర్వీసులు అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







