రైల్వే ప్రైవేటీకరణ పై స్పందించిన రైల్వే మంత్రి
- July 10, 2019న్యూఢిల్లీ: రైల్వే రంగాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వస్తున్న వార్తపై రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. తేజస్ ఎక్స్ప్రెస్ సహా మరో రైలును ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించాలని చేసే ప్రతిపాదనేది తమ వద్ద లేదని ఆయన ఈరోజు స్పష్టం చేశారు. అయితే ఇప్పటివరకు ప్రత్యేకంగా ఏ ప్యాసింజర్ రైలును కూడా ప్రైవేటు ఆపరేటర్లకు ఇవ్వాలని నిర్ణయించలేదు అని లిఖితపూర్వకంగా తెలిపారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్