కోల్కతా, ఇండోర్లకు దుబాయ్ నుంచి డైరెక్ట్ విమానాల్ని ప్రకటించిన ఎయిర్ ఇండియా
- July 12, 2019యూఏఈ: భారతదేశంలోని రెండు నగరాలకు డైరెక్ట్ విమానాల్ని నడుపుతున్నట్లు తాజాగా ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఇండియాలోని కోల్కతాతోపాటు, ఇండోర్కి కొత్తగా డైరెక్ట్ విమానాల్ని నడుపుతున్నట్లు ఎయిర్ ఇండియా ట్వీట్ చేసింది. దుబాయ్ నుంచి ఇండోర్కి డైరెక్ట్ విమానంలో ప్రయాణం 4 గంటలు. టిక్కెట్ ధర ఒక్కో ప్రయాణీకుడికి 1,100 నుంచి 1,200 దిర్హామ్ల వరకు వుంటుంది. కోల్కతా విమానం 4 గంటల 35 నిమిషాల ప్రయాణం తీసుకుంటుంది. ధర 1,200 దిర్హామ్ల వరకు వుంటుంది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..