కుటుంబ తగాదా: ఇద్దరు సోదరుల హత్య
- July 15, 2019మస్కట్: ఇద్దరు సోదరుల్ని వారి కజిన్ కాల్చి చంపిన ఘటన ఒమన్లో చోటు చేసుకుంది. విలాయత్ ఆఫ్ ముస్నాహ్లో ఈ ఘటన జరిగిందని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. కుటుంబ తగాదాలే ఈ హత్యకు కారణమని అధికారులు వెల్లడించారు. శనివారం ఈ ఘటన జరగగా, ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రస్తుతానికి కేసు విచారణ దశలో వుందనీ, హత్య ఎందుకు జరిగింది.? అన్నదానిపై ఆరా తీస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?